AP Politics: మాజీ మంత్రి పేర్ని నానిపై (Perni Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra). జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖ బాధితులకు ఆర్థిక సాయం చేయడంపై నిన్న(శనివారం) పేర్ని నాని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ చేసిన సాయం కంటే అతను వచ్చిన విమానం ఛార్జీలే ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. మాకి మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..తస్మాత్ జాగ్రత్త!.. పేర్ని నానికి కొల్లు రవీంద్ర హెచ్చరిక!
మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. విశాఖ బాధితులకు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను ఇచ్చారని.. పవన్ కళ్యాణ్ వచ్చే వరకు కూడా ప్రభుత్వం విశాఖ బాధితులను ఆదుకోలేదని అని మండిపడ్డారు.
Translate this News: