తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార, విపక్ష నేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ వల్లే ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. కేసీఆర్ శపథం చేసి మరి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. 14 ఏళ్లుగా నవంబర్ 29 దీక్షా దివాస్ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. నవంబర్ 29 తెలంగాణ జాతిని ఏకం చేసిందని.. అదే రోజు మహోద్యమానికి బీజం పడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలందరూ నవంబర్ 29న దీక్షా దివాస్ను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా..?: కేటీఆర్
కేసీఆర్ వల్లే ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 14 ఏళ్లుగా నవంబర్ 29 దీక్షా దివాస్ జరుపుకుంటున్నామని.. నవంబర్ 29 తెలంగాణ జాతిని ఏకం చేసిందని పేర్కొన్నారు. ఆ రోజున తెలంగాణ ప్రజలు దీక్షా దివాస్ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Translate this News: