ఈరోజు బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ స్వదేశీ యుద్ధ విమాన తేజస్-మార్క్ 2 తయారీ కేంద్రాన్ని సమీక్షించారు. ఆ తర్వాత తేజస్ యుద్ధ విమానాన్ని స్వయంగా నడిపారు మోదీ. యుద్ధ విమానాన్ని నడపడం అద్బఉతంగా ఉందని మోదీ చెప్పారు. దీని తర్వాత భారత కేపబిలిటీ మీద మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని ఆయన అన్నారు. భారత నైపుణ్యాలు తనను చాలా గర్వపడేలా చేస్తున్నాయని మోదీ పొగిడారు.
పూర్తిగా చదవండి..Prime minister Modi:తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ.
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ప్రధాన నరేంద్రమోదీ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా నడిపారు. ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
Translate this News: