Telangana Elections 2023: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటించి ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను కేంద్రహోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ అనే పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..BIG BREAKING: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. బీజేపీ మేనిఫెస్టో!
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
Translate this News: