వరల్డ్ కప్ లో ఇండియా అద్భుత ప్రదర్శన చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఏదో ఒక అలిగేషన్ వేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు బాల్ ట్యాంపరింగ్ అంటూ గోల పెట్టారు. ఇప్పుడేమో పిచ్ లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. నిన్న జరిగిన ఇండియా-న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ ముందు భారత్ కు అనుకూలంగా పిచ్ ను మార్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇండియా గెలవడం కోసం పిచ్ లను మారుస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు.
పూర్తిగా చదవండి..World Cup 2023: “ఏనుగులు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లు”..అస్సలు ఓర్చుకోలేకపోతున్నారుగా
ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. సెమీ ఫైనల్స్ లో కీవీస్ ను ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఇది చాలా మందికి నచ్చడం లేదు కాబోలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. సెమీస్ మ్యాచ్ కు పిచ్ ను మార్చారంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు.
Translate this News: