క్యాచస్ విన్ మ్యాచస్…నిన్నటి మ్యాచ్ చూసిన ఎవరికైనా ఇది తార మంత్రం అన్న విషయం బోధపడుతుంది. బ్యాటర్లు బ్యాటింగ్ చేయడం…బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం ఇవన్నీ చాలా ముఖ్యం. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఉంటుంది క్రికెట్ లో. అదే ఫీల్డింగ్. ఇదే కనుక సరిగ్గా లేకపోతే ఎవరు ఎంత గొప్పగా బ్యాట్ చేసినా..బౌలింగ్ చేసినా ఫలితం సున్నా. నఇన్నటి సెమీస్ లో ఇండియా గెలిచి ఫైనల్ కు చేరుకోవడానికి అతి ముఖ్యమైన కారణం ఇద్దరు ఫీల్డర్లు. వీళ్ళు ఇద్దరు కూడా వన్ ఆఫ్ హీరోస్. అందులో ఒకరు వికెట్ కీపర్ కె ఎల్ రాహుల్ అయితే…రెండో అతను రవీంద్ర జడేజా. వీళ్ళిద్దరే కనుక మైదానంలో పాదరసంలా కదలకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరొకలా ఉండేది.
పూర్తిగా చదవండి..World Cup 2023: వీళ్ళు లేకపోతే అసలు మ్యాచ్ గెలిచేవాళ్ళమే కాదు..
నిన్న జరిగిన ఇండియా-న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ లో విరాట్, అయ్యర్, షమీలు హీరోలని అందరూ పొగుడుతున్నారు. కానీ ఇండియా ఫైనల్స్ కు చేరడానికి మరో ఇద్దరు హీరోలే కారణం. వీళ్ళు లేకపోతే మ్యాచ్ గెలవడం కష్టమే అయి ఉండేది. వాళ్ళే కే ఎల్ రాహుల్, జడేజా.
Translate this News: