తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. స్క్రూట్నీ తర్వాత బరిలో 2,898 మంది అభ్యర్థులు నిలిచారు. అత్యధికంగా గజ్వేల్ 114 మంది అభ్యర్థులు బరిలో దిగుతుండగా.. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పూర్తిగా చదవండి..Breaking : తేలిన లెక్క తెలంగాణ ఎన్నికల బరిలో 2,898 మంది.. కేసీఆర్ పై ఎంత మంది పోటీ అంటే?
గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి 127మంది అభ్యర్థులు 154 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా గజ్వేల్ 114 మంది అభ్యర్థులు బరిలో దిగుతుండగా.. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Translate this News: