ప్రతి గ్రహం తన రాశిని ఎప్పటికప్పుడు మార్చుతూనే ఉంటుంది. ఇటీవల బుధ గ్రహం వృశ్చికరాశిలోకి ప్రవేశించింది. బుధ సంచారం వల్ల మహావిపరిత రాజయోగం ఏర్పడిందని పండితులు చెబుతున్నారు. దీపావళికి ముందు నవంబర్ 6న బుధుడు వృశ్చికరాశిలోకి సంచరించాడు. దీంతో రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం వల్ల అన్ని రాశులపై ప్రభావాన్ని చూపనుంది. ఈ రాజయోగం నాలుగు రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు అంటున్నారు. ఈ వ్యక్తులు ఊహించని ధనలాభాలను పొందే ఛాన్స్ ఉంది. ఆస్తి స్టాక్, మార్కెట్, లాటరీ నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ నాలుగు అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..దీపావళికి ముందు ఈ నాలుగు రాశుల వారు పట్టిందే బంగారం..డబ్బులు డబుల్ అయ్యే అవకాశం..!!
దీపావళికి ముందు నవంబర్ 6 నుంచి బుధుడు వృశ్చికరాశిలోకి సంచరించాడు. దాంతో రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం అన్ని మేషరాశి,కర్కాటక రాశి, మిథునరాశి, మకరరాశులపై ప్రభావాన్ని చూపించనుంది.
Translate this News: