బీజేపీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటికే ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసి ఇద్దరు అభ్యర్థులను మార్చగా.. ఇప్పుడు మరో రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లు మార్చింది. వేములవాడ, సంగారెడ్డి స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేసింది. వేములవాడలో తుల ఉమా స్థానంలో వికాస్ రావుకు అవకాశం ఇచ్చంది. అలాగే సంగారెడ్డి అభ్యర్థిగా పులి మామిడి రాజును ఖరారు చేసింది. మరోవైపు బెల్లంపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా అమరజుల శ్రీదేవి కొనసాగుతారాని పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్ లో శ్రీదేవి పేరును ప్రకటించగా.. ఈ రోజు ఉదయం ఆమె స్థానంలో హేమాజీ పేరును ప్రకటించారు. అలాగే అలంపూర్ అభ్యర్థిగా మారెమ్మ స్థానంలో అభ్యర్థిగా రాజగోపాల్ ను ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Big Breaking: మరో ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు మార్పు..
రాష్ట్ర బీజేపీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయ్యాకా ఇద్దరు అభ్యర్థులను మార్చిన కమలం పార్టీ ఇప్పుడు మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. వేములవాడలో తుల ఉమా స్థానంలో వికాస్ రావుకు అవకాశం ఇచ్చింది. అలాగే సంగారెడ్డి అభ్యర్థిగా పులి మామిడి రాజును ఖరారు చేసింది.
Translate this News: