Telangana Elections: మూడు ప్రధాన పార్టీలకు ఆ ముగ్గురూ అధ్యక్షులే.. ఒకరు ఎన్నికల్లో గెలిచిన ముఖ్యమంత్రి అయితే.. మరో ఇద్దరు ప్రతిపక్షంలో కీలక భూమిక పోషిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ముగ్గురిదీ ప్రత్యేక స్థానమే. ప్రత్యేక తెలంగాణ(Telangana) ఏర్పాటు తరువాత మూడవ సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్(TRS) కాస్తా బీఆర్ఎస్గా(BRS) మారింది. అధ్యక్షుడు మాత్రం కేసీఆరే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మునుపటి కంటే ఈసారి కాస్త ఎక్కువే పుంజుకున్నాయి. అయితే, గత ఎన్నికల నాటి సారథల స్థానంలో కొత్త అధ్యక్షుడు వచ్చారు. వారి సారథ్యంలోనే తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతున్నాయి కాంగ్రెస్, బీజేపీలు. మరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఈ ముగ్గురు నేతల్లో ఎవరి బలం ఏంటి? ఎవరి పొలిటికల్ హిస్టరీ ఏంటో సారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Telangana Elections: కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి.. సారథుల పొలిటికల్ హిస్టరీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా సాగనున్నాయి. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సారథులు కేసీఆర్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ముగ్గురి వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల పోరు హోరెత్తుతోంది.
Translate this News: