మణిపూర్లో మే నెలలో మొదలైన హింసాకాండ ఇంకా చల్లారడం లేదు. ఇక్కడ హింసతో దేశం మొత్తం ఆగమాగం అయింది. మణిపూర్ ప్రభుత్వం సైతం కఠిన చర్యలు తీసుకుంది. కానీ మైతీ ఉగ్రవాదులకు మాత్రం ఇవేమీ పట్టబడం లేదు. వాళ్ళు చేయాలనుకున్నది చేస్తూనే ఉన్నారు. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చేశారు. తాజాగా ఒక సైనికుని కుటుంబానికి చెందిన ముగ్గురితో సహా మొత్తం నలుగురిని కిడ్నాస్ చేశారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఇది జరిగింది.
పూర్తిగా చదవండి..Manipur issue:మణిపూర్ లో మళ్ళీ మొదలైన హింస, నలుగురు కిడ్నాప్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింస మొదలైంది. మధ్యలో కొంతకాలం పాటూ మైతీ ఉగ్రవాదులు ఏమీ చేయకుండా ఉన్నారు. కానీ తాజాగా నలుగురిని కిడ్నాస్ చేయడమే కాక కాల్పులను కూడా జరిపారు.
Translate this News: