MLA Raja Singh: తెలంగాణ ఎన్నికలకు మరో 25రోజులు మాత్రమే ఉండడంతో నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్ని రాజకీయ పార్టీ నేతలు నామినేషన్స్ వేస్తున్నారు. తాజాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న రాజాసింగ్(Raja Singh) నామినేషన్ వేశారు. ప్రస్తుతం రాజాసింగ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయానికి ప్రస్తుతానికి రాజాసింగ్ ఆస్తులు విలువ దాదాపు మూడింతలకు పైగా పెరిగిందని టాక్ వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..TS Elections 2023: ఎమ్మెల్యే రాజాసింగ్ ఆస్తులు ఎంతో తెలుసా?
గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ నామినేషన్ వేశారు. ప్రస్తుతం రాజాసింగ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలపై చర్చ జరుగుతోంది. 2014, 2018లో కంటే ఈసారి ఆస్తులు మూడింతలకు పైగా పెరిగినట్లు టాక్.
Translate this News: