TS POLITICS: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తమ రాజీనామాలతో బీజేపీకి వరుస షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు బీజేపీలో తమకు సరైన గౌరవం లభించడం లేదని.. మరికొందరు నేతలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో కొత్తగా.. తనకు బీజేపీ నుంచి ఆశించిన వరంగల్ టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డి(Anugula Rakesh Reddy) బీజేపీకి రాజీనామా చేసి కేటీఆర్(KTR) సమక్షంలో BRS పార్టీలో చేరారు.
పూర్తిగా చదవండి..TELANGANA ELECTIONS: ఈ నెల 7న తెలంగాణకు మోదీ
తెలంగాణలో ఈ నెల 7న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రచారంలో భాగంగా టీ-బీజేపీ నిర్వహించనున్న బీసీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తాము అని ఇటీవలే కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Translate this News: