MLC Kavitha: మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్(Congress) అని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్నాటక(Karnataka) కరెంట్ కష్టాలు తెలంగాణలోనూ పునరావృతం అవుతాయన్నారు. కర్నాటక రాష్ట్ర మంత్రి రామలింగ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు కవిత. ఈ మేరకు కర్నాటక మంత్రితో ఆర్టీవీ చేసిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
పూర్తిగా చదవండి..MLC Kavitha: ఫేక్ ప్రామిస్లకు కేరాఫ్ కాంగ్రెస్.. ఆర్టీవీ స్టోరీని ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత..
కర్నాటకలో వ్యవసాయానికి కేవలం 5 గంటల మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి ఆర్టీవీకి చెప్పారు. వీడియోపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు.
Translate this News: