Chandrababu Fiber Grid Case: మధ్యంతర బెయిల్ వచ్చిన చంద్రబాబు విషయంలో సీఐడీ (AP CID) అస్సలు తగ్గేదే లేదంటోంది. ఫైబర్నెట్ కేసులో కొత్త యాక్షన్స్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగా చంద్రబాబు ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని ప్రతిపాదించింది. సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో (ACB Court) సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది.
పూర్తిగా చదవండి..Chandrababu: ఫైబర్ గ్రిడ్ కేసులో దూకుడు పెంచిన సీఐడీ
చంద్రబాబు మీదున్న ఫైబర్ గ్రిడ్ కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్మెంట్కు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈరోజు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
Translate this News: