ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించనున్నారు. మేడిగడ్డలో హెలికాప్టర్ ల్యాండింగ్ ఈసీ అనుమతి ఇచ్చింది. ఇటీవల పిల్లర్లు కుంగిపోవడంతో దాన్ని చూసేందుకు రాహుల్ మేడిగడ్డకు వెళ్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..నేడు మేడిగడ్డకు రాహుల్ గాంధీ…పర్మిషన్ ఇచ్చిన ఈసీ..!!
ఈరోజు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించనున్నారు. మేడిగడ్డలో హెలిప్యాడ్ ల్యాండింగ్ కు ఈసీ అనుమతి ఇచ్చింది.
Translate this News: