Nara Bhuvaneshwari: “తండ్రి ఎన్టీఆర్ నుంచి పౌరుషాన్ని నేర్చుకున్నా.. చంద్రబాబు నుంచి క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నాను.. సీఐడీ బెదిరింపులకు భయపడే లేదు.. సీఐడీకి సవాల్ విసురుతున్నా.. మాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. ఎలాంటి విచారణనైనా చేసుకోండి” అంటూ తిరుమల వేదికగా సంచలన కామెంట్స్ చేశారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. గురువారం నాడు తిరుపతిలో ‘నిజం గెలవాలి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె.. ఊహించని రీతిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తిరుమలకు ఎప్పుడూ కుటుంబ సమేతంగా వెళుతుండేవాళ్ళమని.. తొలిసారి తాను ఒక్కదానినే తిరుమలకు వెళ్లానని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో సమస్యలు మామూలేనని అన్న భువనేశ్వరి.. త్వరలోనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Nara Bhuvaneshwari: బెదిరింపులకు భయపడేదే లేదు.. సీఐడీకి నారా భువనేశ్వరి సవాల్..
తిరుపతిలో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో నారా భువనేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. తమపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. ఎలాంటి విచారణనైనా చేసుకోండి.. సీఐడీ బెదిరింపులకు భయపడేదే లేదంటూ సీఐడీకే సవాల్ విసిరారు భువనేశ్వరి. జీవితంలో సమస్యలు మామూలేనని అన్న భువనేశ్వరి.. త్వరలోనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Translate this News: