ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బి.ఎల్. సంతోష్ తో పాటూ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, సీనియర్ నేత ఈటల రాజేందర్ ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల బరిలోకి దిగేందుకు కేంద్ర కమిటీ 55 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితా మీద ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఈరోజు మరికాసేపటిలో ఈ లిస్ట్ ను పార్టీ అధికారికంగా ప్రకటించనుంది.
పూర్తిగా చదవండి..BJP first list:మరి కాసేపట్లో అధికారికంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటన
తెలంగాణ ఎన్నికల కోసం బీజెపీ తన మొదటి జాబితాను సిద్ధం చేసుకుంది. 55 మంది అభ్యర్ధులతో కూడిన ఈ లిస్ట్ కు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. మరికొంత సేపటిలో తొలి జాబితాను ప్రకటిస్తారని సమాచారం.
Translate this News: