భారత్-కెనడాల మధ్య తగువు మరింత పెరిగేలా కనిపిస్తోంది. భారత్ కామ్ గా ఉన్నా కెనడా మాత్రం ఊరుకునేట్టు లేదు. మొదటి నుంచి కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా మరోసారి కవ్వింపు చర్యలను చేసింది. భారత్ లో ఉన్న కెనడా వారు జాగ్రత్తగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది. అదీకాక భారత్ తమ దౌత్యాధికారులను తగ్గించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ముంబయ్, బెంగళూరు, చండీఘడ్ లలో అన్ని రకాల ఇన్- పర్శన్ సేవలను నిలిపేసినట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Bharat-canada conflict:ఆ నగరాల్లో ఉంటున్న వారు జాగ్రత్త-మళ్ళీ కాలుదువ్విన కెనడా
భారత్లో ఉన్న తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని కెనడా అడ్వైజరీ జారీ చేసింది. సమస్య సద్దుమణుగుతోంది అనుకుంటున్న తరుణంలో కెనడా ఇలాంటి ప్రకటన చేయడం వివాదాస్పదం అవుతోంది. ఇది కచ్చితంగా కవ్వింపు చర్యేనని భారత్ మండిపడుతోంది.
Translate this News: