ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించనుంది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల విషయంలో నిరుద్యోగులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలంటూ అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.
పూర్తిగా చదవండి..APPSC GROUP-2 : భారీగా పెరగనున్న గ్రూప్-2 పోస్టులు..నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త!
ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల విషయంలో నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు నెలలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలంటూ చాలా మంది అభ్యర్థులు ఎపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో 750పైగా గ్రూప్ 2 పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొన్నిరోజుల్లో సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
Translate this News: