గత పది సంవత్సరాల క్రితం టీడీపీ, కాంగ్రేస్ హయాంలో అభివృద్ది శూన్యమని పువ్వాడ ధ్వజమెత్తారు. మరి వాళ్ళకే సరైన గ్యారెంటీ లేదు.. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా..? అంటూ తుమ్ముల, పొంగులేటిపై పరోక్షంగా విమర్శించారు. ఒక అతను వస్తాడు.. నా చేతుల్లో ఓడిపోయి, ఐదు సంవత్సరాలకి ఒక పార్టీ మారుతారని ఆరోపించారు. కేసీఆర్ అనేక పదవులు కట్టబెట్టినా.. ఇప్పుడూ పార్టీని, కేసీఆర్ని మోసం చేసారని మండిపడ్డారు. నేను ఖమ్మంలో లేనప్పుడు ఓ ముగ్గురిని లాక్కుని అదేదో ఘనత సాధించినట్టు సోషల్ మీడియాల్లో చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Khammam Politics: దమ్ముంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఆ పని చేయండి: తుమ్మల, పొంగులేటిపై పువ్వాడ ఫైర్
ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మలపై పువ్వాడ విమర్శలు చేశారు.
Translate this News: