World Cup 2023: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) , ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ (Naveen-ul-Haq) మధ్య ఐపీఎల్ లో పెద్ద యుద్ధమే జరిగింది. చిన్న కారణం చిలికి చిలికి గాలివానలా మారిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో విరాట్ ఎంత తగ్గినా…నవీన్ ఉల్ మక్ మాత్రం తన టెంపరితనాన్ని ప్రదర్శిస్తూనే వచ్చాడు. దాన్ని గుర్తు పెట్టుకున్న కోహ్లీ ఫ్యాన్స్ నిన్నటి మ్యాచ్ లో నవీన్ ను బాగా ఏడిపించారు. ఇది గమనించిన కోహ్లీ దయచేసి ట్రోల్ చేయొద్దు అంటూ ఫ్యాన్స్ను రిక్వెస్ట్ చేశాడు. వద్దు, కామ్గా ఉండండి అంటూ చేతితో సైగలు చేస్తూ చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..World Cup 2023: దటీజ్ విరాట్…నవీన్ను ట్రోల్ చేయొద్దని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్
నిన్నటి భారత్, ఆఫ్ఘాన్ మ్యాచ్ లో భారత్ స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్కు మధ్య గొడవ సద్దుమణిగింది. అంతేకాదు తన హంబుల్ అండ్ స్వీట్ గెస్టర్చ్స్తో ఇద్దరు ప్లేయర్లు అభిమానుల మనసును కూడా దోచుకున్నారు. అసలు ఏమైందంటే...
Translate this News: