తెలంగాణ, ఏపీ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరో శుభవార్త చెప్పింది. ఈ రాష్ట్రాల్లో సేవలు అందించే మొత్తం 4 ట్రైన్ల గమ్య స్థానాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం నాలుగు ట్రైన్లలో ఒకటి ప్యాసింజర్ ట్రైన్ కాగా.. మరో 3 ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఈ రైళ్ల సేవలను రేపు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. గమ్యస్థానం పొడిగింపబడిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త
Indian Railways: ఆ 4 రైళ్లు ఇక కాజీపేట, కర్నూల్, బోధన్ వరకు.. అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే.. రేపటి నుంచే..
దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ఏపీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కాచిగూడ, కర్నూలు, బోధన్, కాజీపేట వరకు పలు రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ రైళ్ల సేవలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Translate this News: