మన రోడ్డు మన భాధ్యత అంటూ…రండి కదలి రండి గ్రామస్తులకు పిలుపునిచ్చిన గ్రామ యువత రోడ్డుపై శిబిరాలు ఏర్పాటు చేసుకుని ధర్నా నిర్వహించారు. తిరుపతి జిల్లా (Tirupati district) సత్యవేడు నియోజకవర్గం (Satyavedu Constituency) నాగలాపురం (nagalapuram) నుంచి చిన్నపాండూరు ( Chinnapandur) వరకు 22 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ కోసం వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం 32 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ పనుల కోసం ఉమ్మడి జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ గురుమూర్తి చేతుల మీదుగా 2021లో శిలాఫలకం వేశారు.
పూర్తిగా చదవండి..Tirupati: ఎటు చూసినా ప్రమాదకరమైన రోడ్డు .. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మత్తు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన యువకులు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
Translate this News: