దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన కలరా వ్యాధి మళ్లీ వచ్చింది. ఈ పేరు వింటేను జింబాబ్వే వెన్నులో వణుకు పుడుతోంది. అపరిశుభ్రత, ఇతర కారణాల వల్ల ఒక్కప్పుడు భారత్ ను గడగడలాడించిన ఈ మహమ్మారి ప్రస్తుతం జింబాబ్వేను వణికిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం అంతటా కలరా వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధిన బారి సుమారు వందకు పైగా మరణించినట్లు ఆదేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. జింబాబ్వేలో కలరా విధ్వంసం మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా మొత్తం ప్రపంచాన్ని భయపెట్టింది. నివేదికల ప్రకారం, జింబాబ్వేలో గత నెల చివరి నుండి 100 మంది అనుమానిత కలరా రోగులు మరణించారు. 5000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
పూర్తిగా చదవండి..Cholera : ఆ దేశం వెన్నులో వణుకు…100 దాటిన మరణాలు…!!
కలరా ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు జింబాబ్వేను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో కలరాతో వందకుపైగా మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది. మరో 905మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతమైందనుకున్న కలరా మళ్లీ విధ్వంసం సృష్టిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ కూడా ఆశ్చర్యపోయింది.
Translate this News: