BJP MP Arvind Kumar Comments On CM KCR: నిజామాబాద్ బీజేపీ బహిరంగ సభ వేదికగా ఎంపీ ధర్మపురి అరవింద్(MP Arvind) రెచ్చిపోయారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది మొసళ్ల పండుగ అని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్(CM KCR) ఎన్నో పాపాలు చేసి ప్రజల ఉసురు పోసుకున్నారని, అందుకు కేటీఆర్ ఆయనకు జన్మించాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అభి పిక్చర్ బాకీ హై’ అంటూ హెచ్చరించారు. ఎప్పటికీ పసుపు బోర్డు రాదంటూ ప్రచారం చేసిన పింకీలు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నిజామాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్కు ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ ముందు కేటీఆర్ (KTR) ఎంత అని అన్నారు. మోదీని విమర్శిస్తే స్థాయా? అని నిప్పులు చెరిగారు.
పూర్తిగా చదవండి..MP Arvind Kumar: ‘అభి పిక్చర్ బాకీ హై’.. ఇందూరు సభా వేదికగా రెచ్చిపోయిన బీజేపీ ఎంపీ అరవింద్..
నిజామాబాద్ బీజేపీ బహిరంగ సభ వేదికగా ఎంపీ ధర్మపురి అరవింద్ రెచ్చిపోయారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది మొసళ్ల పండుగ అని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఎన్నో పాపాలు చేసి ప్రజల ఉసురు పోసుకున్నారని, అందుకు కేటీఆర్ ఆయనకు జన్మించాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అభి పిక్చర్ బాకీ హై' అంటూ హెచ్చరించారు. ఎప్పటికీ పసుపు బోర్డు రాదంటూ ప్రచారం చేసిన పింకీలు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు.
Translate this News: