స్కిల్ డవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్న ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబును ఈ రోజు నారా భువనేశ్వరి, బ్రహ్మణి, మాజీ హోం మంత్రి చిన రాజప్ప ములాఖత్ ద్వారా కలిశారు. ములాఖత్ అనంతరం చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. అందరిని ధైర్యంగా ఉండమని చంద్రబాబు చెప్పినట్లు చినరాజప్ప తెలిపారు. అరాచక పాలనపై పోరాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారన్నారు. జనసేనతోనే మన కార్యాచరణ ఉంటుందని చంద్రబాబు చెప్పినట్లు వివరించారు చినరాజప్ప. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందన్నారు. చంద్రబాబుకు బెయిలు రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా జగన్ చెప్పినట్టే వింటున్నారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Chandrababu Updates: చంద్రబాబుతో ములాఖత్.. బాబు ఆరోగ్యంపై చినరాజప్ప కీలక ప్రకటన..
రాజమండ్రి జైలులో ఉన్న ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబును ఈ రోజు నారా భువనేశ్వరి, బ్రహ్మణి, మాజీ హోం మంత్రి చిన రాజప్ప ములాఖత్ ద్వారా కలిశారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని ములాఖత్ తర్వాత చినరాజప్ప ప్రకటించారు. . అరాచక పాలనపై పోరాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారని చినరాజప్ప చెప్పారు.
Translate this News: