మహానుభావుల అడుగుజాడల్లో నడిచే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (AP CM YS Jagan) అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishnareddy) అన్నారు. ఈ రోజు గాంధీ జయంతి (Gandhi Jayanthi) సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు (Chandrababu) జైల్లో ఉంటే గాంధీని అవమానించేలా టీడీపీ నేతలు దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు మంచి లక్ష్యాలతో నిరాహారదీక్ష చేస్తే బాగుండేదన్నారు. చంద్రబాబు నవ నిర్మాణం అనేది ఉత్త బోగస్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ మధ్య మేధావులు క్యశ్చన్ చేస్తా అని వస్తున్నారన్నారు. మానసికంగా ప్రశ్నించే స్థాయికి నిస్సహాయ వర్గాలు రావాలన్నారు. అవకాశం ఉన్న ప్రతీ చోటా పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు సజ్జల.
ఇది కూడా చదవండి: Big Breaking: టీడీపీ మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు
Sajjala: టీడీపీ నేతల దీక్షలపై సజ్జల సెటైర్లు.. పూనకాలు వద్దంటూ పవన్ పై ఫైర్
చంద్రబాబు (Chandrababu) జైల్లో ఉంటే గాంధీని అవమానించేలా టీడీపీ నేతలు దీక్ష చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు మంచి లక్ష్యాలతో నిరాహారదీక్ష చేస్తే బాగుండేదన్నారు. చంద్రబాబు నవ నిర్మాణం అనేది ఉత్త బోగస్ అంటూ ఎద్దేవా చేశారు.
Translate this News: