భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల గురించి తెలుసుకుంటే…ఆగస్టు నెలలో మారుతీ స్విఫ్ట్ దేశంలోనే నెంబర్ వన్ కారుగా నిలిచింది. ఈ నెలలో 18,653 యూనిట్లు అమ్ముడయినట్లు కంపెనీ తెలిపింది. అమ్మకాల పరంగా అగ్రస్థానంలో నిలిచినప్పటికీ…సేఫ్టీ పరంగా మాత్రమే కస్టమర్లను నిరాశపరిచింది. ముఖ్యంగా కారు కొనుగోలు చేయాలంటే ముందుగా ఆలోచించేది సేఫ్టి గురించి. అలాంటి భద్రత గురించి మనం చర్చించినట్లయితే…గ్లోబర్ ఎన్సీఏపి క్రాష్ టెస్టులో స్విఫ్ట్ 1 స్టార్ రేటింగ్ ను మాత్రమే పొందింది. ఈ కారు ధరలు రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమై…రూ. 9.03లక్షల వరకు సేల్ అయ్యాయి.
పూర్తిగా చదవండి..Car: కేవలం రూ.5 లక్షలకే అదిరిపోయే కార్.. ఓ లుక్కేయండి..!!
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు...తక్కువ ధరలకే కార్లను మార్కెట్లోకి పరిచయం చేస్తున్నాయి. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో ఎన్నో కార్లు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలయ్యాయి. అందులో మారుతి స్విఫ్ట్ ఒకటి. ఈ కారును ఇష్టపడనివారుండరు. సేఫ్టీ పరంగా, డ్రైవింగ్ పరంగా ఈ కారును ఇష్టపడని వారు కొందరు ఉన్నారు. ఫీచర్లు, పనితీరు పరంగా ఈ కారుకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. అయితే దీన్ని మించిన మరో కారు ఏదైనా ఉందా? చూద్దాం.
Translate this News: