తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET)ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. కేవలం 84శాతం మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో ఓఎంఆర్ షీట్లు ఆన్ లైన్లో పెట్టాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెట్ ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం, ఫైనల్ కీ ని ఆలస్యంగా వెబ్ సైట్లో ఉంచడం పట్ల టెట్ రాసిన అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక కీ చూసుకుని పాస్ గ్యారెంటీ అనుకున్నవాళ్లంతా ఇప్పుడు ఫెయిల్ అవ్వడంతో మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తిగా చదవండి..TS TET 2023: టెట్ ఫలితాలపై గందరగోళం.. అభ్యర్థుల ఆందోళన…!!
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET)ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. కేవలం 84శాతం మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో ఓఎంఆర్ షీట్లు ఆన్ లైన్లో పెట్టాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెట్ ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం, ఫైనల్ కీ ని ఆలస్యంగా వెబ్ సైట్లో ఉంచడం పట్ల టెట్ రాసిన అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక కీ చూసుకుని పాస్ గ్యారెంటీ అనుకున్నవాళ్లంతా ఇప్పుడు ఫెయిల్ అవ్వడంతో మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Translate this News: