మాంట్రియల్ లో జరిగిన ఓ సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నిజ్జర్ హత్య విషయంలో తీవ్ర ఆరోపణలుచేసిన ట్రుడో ఒక్కసారి స్వరం మార్చినట్టు అనిపించింది. గ్లోబల్ స్థాయిలో ఇండియాకు పెరుగుతున్న ప్రధాన్యత చూస్తున్నాం. ఇలాంటి టైమ్ తో భారత్, కెనడా మధ్య సంబంధాలు పటిష్టంగానే ఉండాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు ట్రుడో. కిందటి ఏడాది కెనడా ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అందించింది. దానికి తాము ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని అంటున్నారు కెనడా ప్రధాని. భారత దేశం అభివృద్ధి చెందుతున్న ఆర్ధికశక్తి అని కొనియాడారు.
పూర్తిగా చదవండి..india-canada fight:భారత్ తో సన్నిహిత సంబంధాలు కావాలి కానీ…
అవ్వా కావాలి...బువ్వ కావాలి అన్నట్టున్నాయి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలు. భారత్ తో సన్నహిత సంబంధాలకు కట్టుబడి ఉంటామని చెబుతూనే నిజ్జర్ హత్యోదంతాన్ని మాత్రం వదిలేదని హింట్ ఇస్తున్నారు. మరోవైపు అమెరికా కూడా మావైపే ఉందంటూ ప్రకటిస్తున్నారు.
Translate this News: