ఆసియా గేమ్స్ లో ఇండియన్ షూటర్స్ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఇండియా బంగారు పతకాన్ని సాధించింది. సరభ్ జోత్ సింగ్, అర్జున్ సింగ్, చీమా ఇంకా శివా నర్వాల్ లు 10 మీటర్ల టీమ్ ఈవెంట్ లో ఈ పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 6వ గోల్డ్ మెడల్ చేరింది.
పూర్తిగా చదవండి..asian games:భారత్ ఖాతాలోకి 6వ గోల్డ్ మెడల్
ఆసియా గేమ్స్ లో భారత షూటర్లు పతకాల కొల్లగొడుతూనే ఉన్నారు. తాజాగా 10 మీటర్ల శ్రీయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఈవెంట్ లో భారత షూటర్లు తమ సత్తా చాటి పసిడిని ముద్దాడారు. దీంతో భారత్ ఖాతాలో 6వ గోల్డ్ మెడల్ చేరింది.
Translate this News: