MODI: మరో రెండు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్ర నేతలందరూ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ పెద్దలు తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా మోదీ-షా ద్వయం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వరుస పర్యటనలు చేసి క్యాడర్లో జోష్ నింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు సార్లు రాష్ట్ర పర్యటనకు రాగా.. తాజా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ జిల్లాకు రానున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే ఖారారైంది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు.
పూర్తిగా చదవండి..MODI: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు.. తాజా షెడ్యూల్ ఇదే..
మరో రెండు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్ర నేతలందరూ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ పెద్దలు తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు.
Translate this News: