ఇండియా-ఆసీస్ వన్డే సీరీస్ ను 2-0తో గెలిచిన భారత్ నామమాత్రపు మూడో వన్డేకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవకపోయినా నష్టమేమీ లేదు. కానీ ఆస్ట్రేలియాకు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో గెలిస్తే అయినా కనీసం ఆ దేశం పరువు నిలబడుతుంది. మరోవైపు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో నంబర్ 1 గా ఉన్న టీమ్ ఇండియా ఈ మ్యాచ్ కూడా గెలిచి ఆ ఊపులో వరల్డ్ కప్ బరిలో నిలబడాలని భావిస్తోంది.
పూర్తిగా చదవండి..ind vs aus: భారత్-ఆస్ట్రేలియా మూడవ వన్డే…టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య చివరి మ్యాచ్ ఆరంభం అయింది. రాజ్ కోట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్నాడు.
Translate this News: