ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ తీపికబురందించింది. ఏపీలో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. యూపీఎస్సీ, ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశంలో 49 అంశాలపై చర్చించి…జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో విద్యార్థులు, ఉద్యోగార్థులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..AP Governmant : సివిల్స్ రాసే వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఏకంగా రూ.1.50 లక్షల ఆర్థిక సాయం.. వివరాలివే!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ తీపికబురందించింది. ఏపీలో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. యూపీఎస్సీ, ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
Translate this News: