టీమ్ ఇండియా విజయాల పరంపరంగా కొనసాగుతోంది. ఆసియా కప్ గెలిచి ఉత్సాహంగా ఉన్న భారత్ ఆస్ట్రేలియా మీద కూడా మొదటి మ్యాచ్ విజయం సాధించింది. మొదట ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 రన్స్ చేసి ఆలౌట్ అయింది. తర్వాత 277 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా 48.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి గెలుపును సొంతం చేసుకుంది. దీంతో మూడు వన్డే సీరీస్ లో భారత్ 1-0 తో టాప్ లోకి వెళ్ళింది.
పూర్తిగా చదవండి..ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ లో భారత్ ఘన విజయం
ఇండియా, ఆష్ట్రేలియా మూడు వన్డేల సీరీస్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మీద భారత్ గెలుపొందింది.
Translate this News: