గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలకు హాజరైన అభ్యర్థులను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ( TREIPB)అలర్ట్ చేసింది. సొసైటీ , జోనల్ ప్రాధాన్యతలను స్వీకరిస్తోంది. ఇలా చేయకపోతే మీ అప్లికేషన్ రిజక్ట్ అవుతుందని బోర్డు తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://treirb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చేందుకు బోర్డు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇచ్చే ఆప్షన్లు తుది ఆప్షన్ గా పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు గురుకుల బోర్డు అధికారులు సెప్టెంబర్ 20న ఈ ప్రకటన విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..TREIPB : గురుకుల అభ్యర్థులకు కీలక అలర్ట్.. అలా చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్.!!
తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి TREIPB నుంచి కీలక ప్రకటన వెలువడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థఉలు సొసైటీ, జోనల్ వారీగా ఆప్షన్లు ఇవ్వాలని కోరింది. అభ్యర్థులు అన్ని సొసైటీలకు ఆప్షన్లు ఇస్తేనే పోస్టుల పోటీలో బలంగా నిలబడేందుకు అవకాశాలు ఉంటాయని, మెరిట్ ప్రాతిపదికన పోస్టులు దుక్కేందుకు చాన్స్ ఉంటుందని బోర్డు వెల్లడించింది.
Translate this News: