Hyderabad-Bengaluru Vande Bharat Express: హైదరాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సర్వీస్(Vande Bharat Express) ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ హైదరాబాద్(Hyderabad) – బెంగళూరు(Bengaluru) మధ్య నడవనుంది. సెప్టెంబర్ 24న ఈ ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ ట్రైన్కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాచిగూడ నుంచి యశ్వంత్పూర్(బెంగళూరు) మధ్య ఈ వందేభారత్ ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్ను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారు. ఇకపోతే.. కాచిగూడ రైల్వే స్టేషన్లో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్య్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy), రైల్వే ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
పూర్తిగా చదవండి..Vande Bharat Express: కాచిగూడ నుంచి మరో ‘వందేభారత్’ ట్రైన్ సర్వీస్ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
హైదరాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ హైదరాబాద్ - బెంగళూరు మధ్య నడవనుంది. సెప్టెంబర్ 24న ఈ ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ ట్రైన్కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Translate this News: