AP Assembly Sessions 2023: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ,10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతాయి. క్వశ్చన్ అవర్ తో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. కాగా, ఉదయం 8.30కి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి అసెంబ్లీకి బయలుదేరనున్నారు టీడీపీ (TDP) సభ్యులు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అక్రమం అంటూ సభలో గళం వినిపించాలని టీడీపీ నిర్ణయించింది. మరోవైపు చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అధికార వైసీపీ పార్టీ (YSRCP).
పూర్తిగా చదవండి..Andhra Pradesh Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బాబు అరెస్ట్ నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ,10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతాయి. క్వశ్చన్ అవర్ తో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు.
Translate this News: