Gurukul Teacher Aspirants: గురుకుల టీజీటీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అలర్ట్. గురుకుల(Gurukul) పరీక్షలు రాసిన అభ్యర్థులు నేటి నుంచి సొసైటీ ప్రిఫరెన్స్ ఆప్షన్స్ (Web Options) పెట్టుకునే ఛాన్స్ ఇచ్చింది గురుకుల బోర్డు. అభ్యర్థుల నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్ స్వీకరించనుంది బోర్డు. అభ్యర్థులు తాము పని చేయదలుచుకున్న, తమకు అనువైన సొసైటీల వివరాలను ప్రాధాన్యత క్రమంలో వరుసగా ఆప్షన్లు ఇవ్వాలని గురుకుల ట్రస్ట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు గురుకుల అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్.. పూర్తి వివరాలివే..
గురుకుల టీజీటీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు అలర్ట్. గురుకుల పరీక్షలు రాసిన అభ్యర్థులు నేటి నుంచి సొసైటీ ప్రిఫరెన్స్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చింది గురుకుల బోర్డు. అభ్యర్థుల నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్ స్వీకరించనుంది బోర్డు.
Translate this News: