Itel S23: ఈ ఏడాది జూన్లో, itel తన స్మార్ట్ఫోన్ itel 23 స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 8,799 నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం, కంపెనీ తన ప్లస్ మోడల్ను భారత్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఇటీవల ఈ డివైస్ ను ఆఫ్రికన్ మార్కెట్లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం, itel S23 + ధర రూ. 15,000 కంటే తక్కువగా ఉంటుందని ఒక టిప్స్టర్ X పోస్ట్ ద్వారా తెలిపింది కంపెనీ. ఇది మాత్రమే కాదు, 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తున్న మొదటి ఫోన్ ఇదే కావడం గమనార్హం.
పూర్తిగా చదవండి..Itel S23: ఐటెల్ నుంచి అదిరే స్మార్ట్ఫోన్..ఫీచర్లు చూస్తే కొనేస్తారు గురూ..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఐటెల్ త్వరలోనే సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. కంపెనీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో itel S23+ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్త itel S23+లో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ 50మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ డివైస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Translate this News: