న్యూఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలికి అందరినీ ఆశ్చర్యపరిచారు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్. కానీ ఇప్పుడు ఆయన స్వరం మళ్లీ మారిపోయింది. G-20 నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, టర్కీ ఇప్పుడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో తన మాట మార్చింది. తన స్నేహితుడైన పాకిస్థాన్ను సంతోషపెట్టేందుకు, టర్కీ మళ్లీ కాశ్మీర్ అంశాన్ని UNGAలో లేవనెత్తింది. భారత్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నించి తన వంకర బుద్దిని మరోసారి చాటుకుంది.
పూర్తిగా చదవండి..UNGA: టర్కీ వంకర బుద్ది…యూఎన్జీఏలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ ఫ్రెండ్..!!
టర్కీలో భారీ భూకంపం సంభవించినప్పుడు సహాయం చేసేవారు ఎవరూ ముందుకు రాలేదు. భారత్ మానవత్వాన్ని చాటుకుంది. టర్కీ ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ తరుణంలో ప్రధాని మోదీ మొదట సైన్యాన్ని టర్కీకి పంపారు. అయితే ఇప్పుడు అదే టర్కీ పాకిస్థాన్ను ప్రసన్నం చేసుకునేందుకు యూఎన్జీఏలో మళ్లీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతోంది.
Translate this News: