ఓ ప్రభుత్వ హాస్టల్ ఆహారం తిన్న 30మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫుడ్ ఫాయిజన్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యలు తెలిపారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్లో జరిగింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్న విద్యార్థులు ఒక్కసారి అస్వస్థతకు గురయ్యారు. 30మంది విద్యార్థినులు వాంతులు చేసుకోవడంతోపాటు ఇతర సమస్యలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బందితో ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారమే విద్యార్థినిల అస్వస్థతకు కారణమని వైద్యులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Food Poison: ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్..30 మంది విద్యార్థినులకు అస్వస్థత..!!
రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ ఆహారం తిన్న 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Translate this News: