Ayushman Bhav Campaign: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆయుష్మాన్ భవ ప్రచారాన్ని ప్రారంభిస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం తెలిపారు. మాండవ్య ఆరోగ్య మంత్రులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులతో సమావేశమై…ఆయుష్మాన్ భవ ప్రచారానికి జరుగుతున్న సన్నాహాలను సమీక్షించారు .దేశంలోని ప్రతి గ్రామం, పట్టణానికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడడమే ఈ ప్రచారం యొక్క లక్ష్యమని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పఖ్వాడా ప్రచారంలో భాగంగా, అన్ని ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు, ఆసుపత్రులలో ఉచిత ఆరోగ్య పరీక్షలు, చికిత్స అందించనున్నారు.
పూర్తిగా చదవండి..Ayushman Bhav Campaign: నేడు “ఆయుష్మాన్ భవ” ప్రచారాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి…లక్షలాది మందికి ఉచిత చికిత్స..!!
ఆయుష్మాన్ భవ ప్రచారాన్ని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము నేడు ప్రారంభించనున్నారు. దేశంలోని ప్రతి గ్రామం, పట్టణానికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడడమే ఈ ప్రచారం యొక్క లక్ష్యం అని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రజలకు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందించనున్నారు.
Translate this News: