ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీపీ కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 28 పేజీలతో చంద్రబాబు రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించారు. అసలు స్కిల్ స్కామ్ ఎలా జరిగిందన్న విధానాన్ని సీఐడీ క్లియర్ గా వివరించింది. చంద్రబాబే కుట్రకు సూత్రధారి అంటూ సీఐడీ పేర్కొంది. ఇక ఈ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు తనయుడు లోకేష్ పేరునుకూడా ప్రస్తావించారు. కిలారి రాజేశ్ ద్వారా లోకేశ్ కు డబ్బులు ముట్టాయని సీఐడీ తెలిపింది. సీఐడీ డీఎస్సీ ధనుంజయుడు పేరుపై రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.
పూర్తిగా చదవండి..Breaking : చిక్కుల్లో లోకేశ్…రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు తనయుడి పేరు..!!
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా సీఐడీ పేర్కొంది. చంద్రబాబుతోపాటు లోకేశ్ పేరును కూడా పేర్కొంది
Translate this News: