lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు. పాదయాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే పనితీరును ఎండగడుతున్నారు. ఈ ఏడాది జవనరిలో మొదలుపెట్టిన పాదయాత్ర ఇప్పటికే 200రోజులు పూర్తిచేసుకోవడంతో పాటు 2800 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే లోకేష్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. తన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డును ఆయన అధిగమించారు. 2012లో మీకోసం పేరుతో చంద్రబాబు 208 రోజుల్లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ 206 రోజుల్లోనే 2,817 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేశారు. దీంతో తండ్రి రికార్డును కొడుకు తిరగరాయడంతో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..lokesh: పాదయాత్రలో చంద్రబాబు రికార్డును బ్రేక్ చేసిన లోకేష్
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు. పాదయాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే పనితీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
Translate this News: