Nalgonda Suicide: నల్గొండ జిల్లాలో ఆకతాయిల వేధింపులకు బలైన ఇద్దరు యువతుల కేసులో ఓ ఫోన్ కాల్ బయటకు వచ్చింది. చనిపోయే ముందు శివానీ అనే యువతి తన అన్నకు ఫోన్ చేసి ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేసిన ఆడియో వైరల్గా మారింది. ఎవరో తన వాట్సాప్ డీపీని మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని వాపోయింది. అన్నా.. పురుగుల మందు తాగా.. కళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆడియోలో ఎక్కడ ఉన్నావ్ చెల్లి అని అన్న వేడుకుంటున్నాడు. మా ఇద్దరిని బ్లాక్మెయిల్ చేశారు.. వాడెవడో తెలియదు అంటూ తెలిపింది. . అన్నా చనిపోతున్నా.. సంతోషంగా ఉండు.. బాయ్ అని చెప్పింది.
పూర్తిగా చదవండి..Nalgonda Suicide: అన్నా.. మందు తాగినం.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ఆడియో వైరల్
నల్గొండ జిల్లాలో ఆకతాయిల వేధింపులకు బలైన ఇద్దరు యువతుల కేసులో ఓ ఫోన్ కాల్ బయటకు వచ్చింది. చనిపోయే ముందు శివానీ అనే యువతి తన అన్నకు ఫోన్ చేసి ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేసిన ఆడియో వైరల్గా మారింది. ఎవరో తన వాట్సాప్ డీపీని మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని వాపోయింది.
Translate this News: