జి20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రింట్ వేయించడంపై రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. దేశం పేరు మార్పుపై రాజకీయ చర్చ షురూ అయ్యిది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య వార్ కొనసాగుతోంది. జి20 విందుకు రాష్ట్రపతి భవన్ పంపించిన ఇన్విటేషన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పందిస్తూ తీవ్రంగా వ్యతిరేకించారు.
పూర్తిగా చదవండి..Kejriwal : విపక్ష కూటమి భారత్ అని పేరు పెట్టుకుంటే…దేశం పేరునే మార్చేస్తారా?
జి20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉండటంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ స్పందించారు.
Translate this News: