Amit Shah Meets Kuki Leaders : మణిపూర్ (Manipur)కు చెందిన ‘ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్’ (ITLF) ప్రతినిధి బృందం బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసింది. మణిపూర్ రాష్ట్రంలో కేంద్ర భద్రతా బలగాల మోహరింపును పటిష్టం చేయాలని.. సున్నితమైన ప్రాంతాలలో భద్రతను పెంచాలని అమిత్ షా(Amit Shah)కు మెమోరండం సమర్పించారు. హోంమంత్రి అభ్యర్థన మేరకు, జాతి హింసకు గురైన కుకీ-జో కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల మృతదేహాలను ఖననం చేయడానికి ఈ బృందం ప్రజలతో సంప్రదించి ప్రత్యామ్నాయ స్థలంపై నిర్ణయం తీసుకుంటుందని ITLF ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తిగా చదవండి..Amit Shah : మోదీ ప్రసంగానికి ముందే కీలక పరిణామం..కుకీ నేతలతో అమిత్షా భేటీ..!!
Amit Shah Meets Kuki Leaders: మణిపూర్ హింసపై ప్రధాని మోదీ ప్రసంగానికి ముందే కీలక పరిణామం చోటుచేసుకుంది. కుకీ తెగకు చెందిన నేతలు హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కుకీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెమోరాండం సమర్పించారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
Translate this News: