Prime Minister Narendra Modi : ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సమాధానమిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న లోక్సభకు (Lok Sabha) హాజరుకానున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి ప్రధానమంత్రి ఇవాళ సభకు హాజరవుతారని కేంద్ర మంత్రి దిగువ సభకు తెలిపారు. సభ వాయిదా పడకముందే కేంద్ర మంత్రి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.
పూర్తిగా చదవండి..ఫోకస్ అంతా మోదీపైనే…మణిపూర్ అల్లర్లపై ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ..!!
Prime Minister Narendra Modi : కేంద్రంలోని మోదీ సర్కార్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండు రోజులుగా చర్చ సాగుతూనే ఉంది. దీనిపై ఆగస్టు 10 శుక్రవారం ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసంపై చర్చకు నేడు ప్రధానమంత్రి సమాధానం చెబుతారు. ప్రధాని ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ నెలకొంది.
Translate this News: